EDITORIAL DESK

అడుగడుగునా నిర్లక్ష్యం.. ప్రమాదకరంగా మారుతున్న పరిశ్రమలు..

విశాఖలో పారిశ్రామిక ప్రమాదాలకు అంతం లేకుండా పోతోంది. ఏదో ఒక పరిశ్రమలో ప్రతి నెలా ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. పరవాడలోని ఫార్మాసిటీ, అచ్యుతాపురం, నక్కపల్లి పారిశ్రామికవాడలు, స్టీల్‌ప్లాంట్‌, హెచ్‌పీసీఎల్‌, దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లలో తరచూ
Read more

హైదరాబాదు రియాల్టీ రంగం లోకి వారెన్ బఫెట్

భాగ్యనగరం సిగలో మరో మరో ఆణిముత్యం చెరనుంది.. రియాల్టీ రంగం లో అప్రతిహతంగా దూసుకుపోతున్న హైదరాబాదు కు మరో అంతర్జాతీయ దిగ్గజసంస్థ రాబోతుంది.. ఇప్పటికే ఎన్నో ప్రపంచశ్రేణి ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రమైన మన హైదరాబాదు
Read more

వరుస ఘటనలతో ఉలిక్కి పడుతున్న విశాఖ

సామాజికం వరుస ఘటనలతో ఉలిక్కి పడుతున్న విశాఖ ప్రతిపాదిత పరిపాలన రాజధాని విశాఖలో జరుగుతున్న సంఘటనలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అటు దొంగతనాలు నుంచి దారి దోపిడీలు, దౌర్జన్యాలు యధావిధిగా కొనసాగుతుండగా ఇటు
Read more

2030 నాటికి స్మార్ట్ ఫోన్ల స్థానం లో శరీరం , మెదడుతో నియంత్రించగలిగే కొత్త గాడ్జేట్స్…

6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తే..ప్రస్తుతం మనం చూస్తున్న, వాడుకలో ఉన్న స్మార్ట్ ఫోన్ కూడా మాయం అవుతుందని ప్రముఖ టెక్ దిగ్గజం నోకియా సంస్థ సీఈఓ పెక్క లుండ్‌మార్క్ అంటున్నారు. 6జీ సాంకేతికత అందుబాటులోకి
Read more

పశ్చిమ ఆఫ్రికా లో విస్తరిస్తున్న హిందూ మతం

పశ్చిమ పశ్చిమ ఆఫ్రికా లోని ఓ క్రిస్టియన్ దేశం లో హిందూ మతం అతివేగంగా విస్తరిస్తోంది.. హిందువుల సంఖ్య ఏరోజుకారోజు క్రమక్రమగా పెరుగుతోంది.. విస్తారమైన బంగారు నిల్వలతో ప్రపంచంలో 7 వ అతిపెద్ద బంగారం
Read more

రాజ్యసభ సభ్యుడైన సినీ నిర్మాత..

ఆంద్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది వైస్సార్ సీపీ.. అందులో ఇద్దరు తెలంగాణ కు చెందిన వ్యక్తులు కాగా.. అందులో ఒకరు సినినిర్మాత. చిరంజీవి, రాంచరణ్ తో
Read more

అందరికి తెలిసిన నిధి రహస్యం

పూర్వ కాలంలో మనదేశాన్ని పాలించే రాజులు అత్యధిక సంపన్నులను.. వజ్ర, వైడుర్యాలను వీధుల్లో రాశులుగా పోసి అమ్మేవారని.. అందుకనే అప్పట్లో స్వర్ణయుగంగా పిలిచేవారని చరిత్రలో చదువుకున్నాం..అంతేకాదు..రాజులు తమ వద్ధ ఉన్న వజ్రవైఢ్యూర్యాలు, బంగారు వెండి
Read more

ఆ ఫీల్ మనకెందుకు తెలియదు..?

అసలు భూమి తన చుట్టూ తిరుగుతూనే సూర్యూని చుట్టూ కూడా తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరిగేందుకు ఒక రోజు సమయం పడితే.సూర్యున్ని చుట్టి రావటానికి ఏడాది పడుతుంది. భూమి గంటకు దాదాపు 1600
Read more

వేంకటేశ్వరుని వేషం లో మొక్కు చెల్లించుకున్న ఎంపీ

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే చిత్తూరు జిల్లా లొనే కాదు.. తమిళనాడు, కర్ణాటక లోను ఓ ప్రత్యేకం.. విచిత్రవేశధారణ, బూతులు తిట్టడం.. ఇలా విభిన్నంగా తొమ్మిది రోజులు అంగరంగ వైభోగం గా
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More