ఆధ్యాత్మికం

ఆరు పౌర్ణమిలు.. ఎంతో విశేషం

ఏడాదిలో రెండు ఋతువులు మాత్రం చాలా ప్రత్యేకం అవి వసంత, శరదృతువులు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తే శరదృతువు ఆశ్వయుజ కార్తికాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభాలు వర్ణిస్తారు. భగవదారాధనలో ఈ
Read more

ఆశీర్వచనానికీ, అక్షింతలకీ సంభంధం ఏంటి..?బియ్యం తోనే అవి ఎందుకు తయారు చెయ్యాలి..?

భారతీయ సంస్కృతిలో నమస్కారానికి , ఆశీర్వచనానికి చాలా ప్రాముఖ్యత వుంది. చాలా సందర్భాలలో చిన్నవారికి పెద్దవారు తమ దీవెన లను ఆశీస్సులు అందిస్తుంటారు.. దేవుడు డైరక్ట్ గా తన ఆశీస్సులు అందించలేడు కనుక పురోహితుల
Read more

సుప్రభాత దర్శనం విశిష్టత ఏంటి..?

‘కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే’ వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో స్వామి ని మేల్కొలిపే ఆ వేద మంత్రోచ్ఛరణలతో బ్రహ్మ ముహూర్త సమయంలో తొలి పూజలందుకుంటున్న ఆ వేళలో శ్రీవారిని దర్శించుకోడానికి ప్రతి హృదయం తపిస్తుంది..
Read more

గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేయ్యాలి..?

గుడికెళ్ళామంటే దేవుని దర్శనానికి ముందే మూడుసార్లో .. పదకొండు సార్లో ఆ దేవుణ్ణి తలచుకుని ప్రదక్షిణలు చేసేస్తాం.. చాలా మంది గురువులు, పండితులు కూడా మనకేదైన కష్టమో నష్టమో కలిగితే ఫలానా గుడికి వెళ్లి
Read more

హనుమాన్ చాలీసా ఎలా పుట్టిందో..? మీకు తెలుసా..?”

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ జయ కపీస తిహులోక ఉజాగరా రామదూత అతులిత బలదామ.. అంజనీపుత్ర పవనసుత నామా… ” సర్వ దుఃఖాలను సకల భయాలను పారద్రోలే హనుమాన్ చాలీసా ను వారణాసి
Read more

మే 18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ
Read more

ద్వారాలు తెరుచుకున్న కున్న కేదార్ నాధ్ ఆలయం.

ఉత్తరాఖండ్‌ రుద్రప్రయాగ్ జల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయం శుక్ర‌వారం ఉద‌యం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛ రణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంత‌రం ఉత్తరాఖండ్
Read more

ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే…

ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం
Read more

శతృఘ్నుడికి కూడా గుడి ఉందా..?

అయోధ్య బాలరామ ప్రతిష్ట తరువాత దేశమంతా ఒక్కసారిగా రామమయమై పోయింది.. నిజానికి ఒకప్పుడు రామాలయం లేని గ్రామం ఉండేది కాదు.. ఇప్పుడైతే గ్రామాలన్నీ కాంక్రీటుమయం అయిపోవడంతో రాముడి గుడి మండలానికి ఒకటిగా మారినా అంతా
Read more

ఉల్లి పై ఈ నల్ల మచ్చ ఎంత డేంజరో తెలుసా..?

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదని ఓ పాత మాట.. అది ఓల్డ్ అయిన గోల్డెన్ వర్డ్ఉల్లిలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి.. అప్పుడప్పుడు ధరల విషయంలో కన్నీళ్లు తెప్పించినా.. ప్రభుత్వాలను
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More