EDITORIAL DESK

విశాఖ ఐటీ సిటీ కానుందా..… క్యూ కడుతున్న కంపెనీల మాటేమిటి..?

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్. అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులకు సురక్షిత స్థలంగా భావిస్తున్నాయి. తాజాగా ఏపీలోని విశాఖపై దిగ్గజ కంపెనీల కన్నుపడిందా? అంటే అవుననే అంటున్నారు. ఏపీ సిలికాన్
Read more

అధిష్టానంపై ఎమ్మెల్యేల రివర్స్ ఎటాక్ కు కారణం ఏంటి..?

సంక్షేమ ప‌థ‌కాలు జ‌గ‌న్‌కు పేరుతెచ్చాయి,కానీ నాలుగు రోడ్ల‌ను కూడా వేయ‌లేని తాము చేత‌గాని ఎమ్మెల్యేలుగా మిగిలిపోయాం.` ఇదీ వైసీపీ ఎమ్మెల్యేల్లోని ఆందోళ‌న‌. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఎమ్మెల్యేలు అత్య‌ధికులు ప్ర‌జ‌ల
Read more

చిరంజీవి కి గేలం వేస్తున్న బీజేపీ

అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయింది. ఈసారి 175 సీట్ల లక్ష్యంగా వైసిపి ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతుంటే మరొక పక్క తెలుగుదేశం పార్టీ
Read more

మన పురాతన దేవతా విగ్రహాలను ఏలియన్సే ప్రతిష్టించారా ?

భారత్ లోని అనేక పురాతన దేవాలయాలలో ప్రతిష్టించిన దేవత విగ్రహాలు ఓ కొత్త మిస్టరీ కి ఊతమిస్తున్నాయి ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతోమంది సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనలో ఒక్కొక్కరు
Read more

ఒకే స్టేజిపై మెగా బ్రదర్స్

ప్రధాని మోదీ భీమవరం పర్యటన అరుదైన ఘటనకు వేదిక కానుంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే రాజకీయ వేదికపై 13 ఏళ్ల తర్వాత కనిపించబోతున్నారు. ప్రధాని మోదీ సాక్షిగా సొంత జిల్లాలో
Read more

సామ్రాజ్యవాదంపై రగిలిన నిప్పురవ్వ

స్వాతంత్ర్యం అనేది సాయుధ పోరాటం వలనే వస్తుంది అని నమ్మిన విప్లవ యోధుడు అల్లూరి శ్రీరామరాజు ఆంగ్లేయుల కబంధ హస్తాలలో భరత మాత నలిగి పోతున్న రోజుల్లో పరాయిపాలకులను తరిమి వేయలని స్వాతంత్ర్య ఉద్యమం
Read more

గ్రేటర్ లో పట్టు కు పార్టీల ఎత్తులు

ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల బలాబలాలు, రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నాయి.. ఇప్పట వరకు ఉన్న పట్టును టీడీపీ నిలుపుకుంటుందా..
Read more

బై బై పాలిటిక్స్.. తెలంగాణ లో మూడుపార్టీల కొత్త ప్రచారం

జాతీయ మీడియా దృష్టంతా హైదరాబాద్ పైనే ఉంది. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను కవర్ చేయడం కన్నా కమలం తెరాస కాంగ్రెస్ ల మధ్య జరుగుతున్న బై బై పాలిటిక్స్ పై ఎక్కువ ఫోకస్
Read more

సింహాచల గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు

సింహాచలం దేవస్థానం నుంచి సుమారు 35 కిమీ మేర ఈ నెల 12 నుంచి నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. గిరి ప్రదక్షిణాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం
Read more

స్వదేశీ పరిజ్ఞానంతో మానవ రహిత యుద్ధ విమానాలు

భవిష్యత్తు యుద్ధాల్లో మానవ రహిత విమానాలకు చాలా ప్రాధాన్యం ఉన్న దృష్ట్యా భారత ప్రభుత్వం వీటి తయారీకి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలోనే అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ ఆధారంగా డీఆర్‌డీఓ ఈ మానవ
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More