PAWAN KALYAN

ఏపీ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన స్పెషాలిటీ హాస్పిటల్స్

మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావిస్తూ గతేడాది
Read more

అప్పుడే విశాఖను రాజధానిగా ప్రతిపాదించారా..?

మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారు ప్రమాణస్వీకారం రాజధాని విశాఖ లొనే చేయనున్నారని మంత్రి బొత్స ప్రకటన చేయడం , ఇప్పటికే జూన్ 11 న చంద్రబాబు నాయుడు అమరావతి కి శంకుస్థాపన చేసిన
Read more

సీసాల్లో పెట్రోల్ అమ్మితే బంకు సీజే..

ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు, సీసాలో పెట్రోల్, డీజిల్ పోస్తే తీవ్ర చర్యలు తప్పవని పెట్రోల్ బంక్ యజమానులను ఎలక్షన్ కమీషన్ హెచ్చరించింది.నిబంధనలు
Read more

అత్యంత విలాసవంతమైన బొంబార్డర్7500 లో సీఎం విహారయాత్ర

ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయి ఫలితాల కోసం ప్రజలు, పార్టీల నాయకులు ఆతృతగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వాతావరణం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉంది.. నిజానికి గత కొంతకాలం నుంచి
Read more

డిప్యూటీ నా… హోమా..? జనసేనాని పదవి పై జోరందుకున్న ప్రచారం..

పిఠాపురం నుంచి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ ఓట్లతో గెలుపొందడం ఖాయమని అంచనాలు వస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే మిగిలిన మంత్రి మండలి కూర్పు సంగతి పక్కన
Read more

ఏపీ హింస పై రంగంలోకి సిట్

సార్వత్రిక ఎన్నికల అనంతర చెలరేగిన హింసపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలకు పూనుకుంటే మరోవైపు ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్‌ ఇన్వెస్టిగేట్‌ టీవ్‌ (సిట్‌).. ఎందుకంటే.. ఆ ఘటనలపై సిట్
Read more

ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ పై గవర్నర్ కు చంద్రబాబు కంప్లైంట్

ఈ నెల 17నుంచి 25 వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ కి లేఖ రాశారు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో
Read more

చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచిన కేంద్రం..

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కేంద్రం భధ్రత పెంచింది…గత రెండు రోజులు గా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబు నాయుడి నివాసము,
Read more

మహానాడు వాయిదా

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది మే 27, 28ననిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేసినట్లు ప్రకటించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో మహనాడు వాయిదా చేస్తున్నట్లు
Read more

విశాఖ తీరం లో బెట్టింగు జోరు

ఈ ఎన్నికలలో గెలిచేది! ఓడేది! ఎవరనేది తెలియనప్పటికీ బెట్టింగులు మాత్రం మహా జోరుగా సాగుతున్నాయి.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో కింద స్థాయి నాయకులు అలాగే వ్యాపారస్తులు ఈ బెట్టింగులలో పాల్గొంటున్నారు.వేల రూపాయల నుంచి లక్షల
Read more